Surprise Me!

ఆ రెండు స్థానాలపై కిరికిరి.. న్యాయపోరాటానికి వైసీపీ రెడీ || Oneindia Telugu

2019-05-28 4,881 Dailymotion

YSRCP Leaders decided to approach highcourt on guntur, srikakulam lok sabha results. <br />#ElectionResults2019 <br />#srikakulam <br />#guntur <br />#chandrababunaidu <br />#tdp <br />#Ysjagan <br />#ycp <br />#modugulavenugopalreddy <br />#Jayadevgalla <br /> <br />సీపీ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది. గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై ఆ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ రెండు చోట్ల కూడా పూర్తిగా ఓట్లను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు తొందరపడి ఫలితాలు వెల్లడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈసీ నిబంధనలు తుంగలో తొక్కి టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

Buy Now on CodeCanyon